నాకు నిన్ను ఏం అయినా చేయాలి అని ఉంది. నువ్వు ఒప్పుకుంటే చేద్దాం | హిజ్రా తో ఇంటర్వ్యూ ఇలా ఎప్పుడు చూసి ఉండరు

నాకు నిన్ను ఏం అయినా చేయాలి అని ఉంది. నువ్వు ఒప్పుకుంటే చేద్దాం | హిజ్రా తో ఇంటర్వ్యూ ఇలా ఎప్పుడు చూసి ఉండరు 
 హిజ్రా ఇంటర్వ్యూ చుడండి. మొన్న జరిగిన కదా ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సమీపంలోని వెల్ల గ్రామంలో ఓ హిజ్రా వన్నాల లక్ష్మణ్‌(34) అనే వ్యక్తి మర్మాంగాన్ని కొరికి హతమార్చింది.అయితే, అతనికి కామెర్ల వ్యాధి సోకడంతో పసరు మందుకోసం గతనెల 29వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సమీపంలోని వెల్ల గ్రామానికి వెళ్లాడు. మందు తీసుకొని అదేరోజు తిరుగు ప్రయాణమయ్యాడు. బస్సు కోసం బస్టాండులో నిలబడివుండగా, ఓ హిజ్రా పరిచయమైంది. వారిద్దరూ కలసి బస్టాండుకు సమీపంలో ట్రాక్టర్‌ మెకానిక్‌ షెడ్డు వద్దకు వెళ్లారు.
అక్కడ వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుకానీ, అతని మర్మాంగాన్ని హిజ్రా కొరికేయడంతో లక్ష్మణ్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్లిపోయింది. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో తొండంగి మండలం కృష్ణాపురంలోని బర్మా కాలనీకి చెందిన బృతి వీరవెంకట రమణ అలియాస్‌ వరసాల సోనీగా పిలిచే హిజ్రా ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. దీంతో హత్యకేసుగా నమోదు చేసి రమణ(సోనీ)ని అరెస్టు చేశారు.

Comments